Popular posts from this blog
జ్ఞాన సంపన్నులు # purnodayam # telugu quotes
జ్ఞాన సంపన్నులు జీవితము అశాశ్వతమైనదని , గుర్తించిన మోహావేశాలకు , ఆకర్షితులయ్యేవారు సామాన్యులు . వీరు ఎల్లప్పుడూ కోరుకునేవి శారీరక సుఖసౌఖ్యాలు , పంచభక్ష పరమాన్నాలు , డాంభికాని ప్రదర్శించేందుకు సిరిసంపదలు. ఈ లోకంలో తమ జీవితకాలము కొద్దిరోజులే అని గ్రహించి సర్వాంతర్యామి కరుణాకటాక్షాలు కోసం పరితపించేవారు జ్ఞాన సంపన్నులు
telugu quotes
ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com
telugu quotes
edi raadu venta
జంధ్యాల పూర్ణిమ jandyala purnima | sravana purnima
జంధ్యాల పూర్ణిమ, దీనినే శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతం ధారణ చేస్తారు. యజ్ఞోపవీతం లోని గ్రంధిని బ్రహ్మ ముడి అంటారు. ఈ ముడి చివరన, గాయత్రీ ఉంటుంది. జంధ్యము, బ్రహ్మ తేజస్సు, వర్చస్సు, ఆయుష్షు, యశస్సు అనుగ్రహిస్తుంది. శ్రావణ పూర్ణిమ రోజున అశౌచ సందర్భాలలో నూతన యజ్ఞోపవీతం ధరించాలి. జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని ఎక్కువ కాలం ధరించరాదు. కొత్త జంధ్యం వేసుకున్న తరువాత పాత జంద్యముతో కలిసి పట్టుకొని గాయత్రీ మంత్రాన్ని జపించాలి. తత్ద్వారా నూతన యజ్ఞోపవీతం శక్తి వంతం అవుతుంది. ఆ తరువాత పాత యజ్ఞోపవీతం ఎవరు తొక్కని చోట కానీ, పారేనీటిలో కానీ వేయాలి. శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యం మార్చుకొని, యధా శక్తి గాయత్రీ మంత్రం జపించాలి.
gelupu otamulu telugu quotes purnodayam blog
దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure
దంపతి తాంబూల నోము కథ . ఒక రాజు భార్య దంపతుల తాంబూలము నోము పట్టి నియమం తప్పింది. అందువలన ఆ భార్య భర్తలు దూరం అయ్యారు , సంపదలు తగ్గాయి . అందువలన ఆమె అరణ్యమునకు వెళ్లి అచట పార్వతి పరమేశ్వరుల గూర్చి తపస్సు చేయగా , పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి , నీవు దంపతుల తాంబూల నోము పట్టి నియమం తప్పినావు , అందువలన నీకు ఈ బాధ కలిగింది. కావున నీవు ఇంటికి వెళ్లి నియమం తప్పకుండ ఈ వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకొనిన ఎడల నీ పూర్వపు భాగ్యాలు నీకు కలుగుతాయి. నీ భర్త నీకు దగ్గర అవుతాడు అని చెప్పారు. అప్పుడు రాజు భార్య ఇంటికి వచ్చి, భక్తి శ్రద్దలతో నోము చేసుకొని ఉద్యాపన చేసినది. అప్పుడు ఆమె భర్త తిరిగి వచ్చాడు. పూర్వపు భాగ్యాలు తిరిగి వచ్చాయి. భార్య భర్తలు ఆనందంగా ఉన్నారు ఉద్యాపన : ఒక సంవత్సరము పాటు , రోజు ఉదయం మన పూజ గదిలో దీపం పెట్టగానే అక్షింతలు చేతపట్టుకొని. పైన రాసిన కథ చదువుకొని, తరువాత అక్షింతలను కొన్ని పార్వతి పరమేశ్వరుల పటమును వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకొనే స్త్రీ తలపై చల్లుకొనాలి. ఇలా సంవత్సరం తరువాత బ్రాహ్మణా దంపతులకు భోజనం పెట్టి, 360 తమలపాకులు, 360 పోకచ...
Comments
Post a Comment